Skip to main content

Posts

Showing posts from 2017

Veena Noble Dass Christianity - TDP fake publicity

తెలుగుదేశం వాళ్ళు వైయస్సాఆర్ పైన ఎన్ని ఆరోపణలు చేసినా ఆధారాలతో వాళ్ళు చెప్పేది తప్పు అని నిరూపిస్తున్నారు అని ఇంకో కొత్త ఆరోపణకు తెర లేపారు. అది ఏమిటంటే తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం కి హిందువు కాని వీణ నోబెల్ దాస్ అనే ఆవిడని ఉపకులపతిగా నియమించి వైయస్సాఆర్ హిందూ వ్యతిరేక కార్యక్రమం చేసాడు అని. సరే అసలీ వీణ నోబెల్ దాస్ పద్మావతి యూనివర్సిటీ లో ఎప్పుడు జేరింది అధ్యాపకురాలిగా అనే నిజాలు కింద చూడండి. విణా దాస్ అనే ఆమే అసల ఆ పద్మావతి యునివర్సిటి లొలొ వచ్చింది వై.యస్ హయాము లొ కాదు , ఆమే 1998 అంతే చంద్రబాబు హయాము లొనే ఆ యునివర్సిటి లొ ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఇంక రామ బ్రహ్మం అనే ఆ యునివర్సిటి రిజిస్టరర్ పొస్టుకి రిజైన్ చెసి వెళ్ళిపొతే ఆమే ని 16-11-1998 ( బాబు హయాము లొనే ) ఇంచార్జ్ రిజిస్టరర్ గా నియమించారు. తరువాత మీటింగ్ పెట్టుకుని 23-3-1999 న పరిమినెంట్ రిజిస్టరర్ గా నియామించారు - పైగా బాబు హయాము లొనే 20-2-1999 న ఆమేకి అక్కడ క్వార్టర్స్ కూడా ఇచ్చారు. తరువాత అమెని వైస్ చాన్సిలర్ ని అనుభవం ప్రాతిపధికన చేశారు, ఆ అధికారం తొ ఆమే చెసి ఆరచకాలు వెలుగులొకి వచ్చి ప్రభుత్వం దృష్టిక...

Indira Sagar Polavaram project Facts

స్వాతంత్ర కాలంలో రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని పేరు తో సమగ్ర నమూనా ప్రచురించి దాదాపుగా 70 ఏళ్ళు కావస్తున్నా ఇంకా పూర్తికావడం లేదు అంటే ఎంత దుర్భాగ్యమైన స్థాయిలో మన నాయకుల పాలనా ఉందొ తెలుస్తుంది , దీని స్థిగతులపైనా పైన మేము మీకు కొన్ని విషయాలు తెలియజేయడం కోసం ఈ విశ్లేషణలు .. 1947 సమయంలో 129 కోట్లు రూపాయల అంచనా వ్యయం గా భావించిన ప్రాజెక్ట్  ఇపుడు దాదాపుగా 20000 కోట్లు పై మాటే, 30 ఏళ్ల తరువాత 1980 లో టి అంజయ్య  గారు ముఖ్యమంత్రి గా నిర్మాణ పాలక వేసాడు కానీ పనులు , ప్రాజెక్ట్ నిర్మాణాకి సంబందించిన అనుమతులు తీసుకురాలేకపోయాడు. మళ్ళి 25 సంవత్సరాల తరువాత 2004 లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్ట్ పనులకు కూడా శ్రీకారం పోసి మరియు ప్రాజెక్ట్ సంబందించిన అన్ని అనుమతులు  అయన దేహం విడిచేలోపు తీసుకువచ్చి పోలవరం కి ప్రాణం పోసాడు . పోలవరం ప్రాజెక్ట్ గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన వివరాలను బట్టి ఈ ప్రాజెక్ట్ ఇదే విధంగా సాగితే మరో 20 ఏళ్లకు కూడా పూర్తి అయ్యే పరిస్థితి లేదు !! మేము చెప్పే ప్రతిఒక్కదానికి అధరాలు ఇస్తున్నాము. 2014 రాష్ట్ర విభజన బిల్లు ...

Handri - Neeva YSR Aim to give water to Rayalaseema

హంద్రీ - నీవా ప్రాజెక్ట్ ఫేస్-1 లో శ్రీశైలం నుండి జీడిపల్లి వరకు, ఫేస్-2 జీడిపల్లి నుండి అడవిపల్లి రిజర్వాయర్ వరకు తీస్కొని కర్నూల్, అనంతపురం, వైయస్సాఆర్, చిత్తూరు జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 50 లక్షల మందికి త్రాగునీరు కోసం 40టిఎంసి లతో మొదట ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తీసుకుంటే, చంద్రబాబు దాన్ని 5 టిఎంసి లకి కుదించి ఇది కేవలం త్రాగునీరుకే అని జీవో ఇచ్చాడు. వైయస్సాఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇదే హంద్రీ - నీవా ను మళ్ళీ 40 టిఎంసి లకు పెంచి పనులు వేగవంతం చేసి 2004 జులై లో 1307 కోట్ల( జీవో : 73, 24/07/2004) తో చేపట్టి ప్రాజెక్ట్ ని ఇంకా ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా రీడిజైన్ చేపించి 2007 మార్చ్ లో 2774 కోట్లతో(జీవో 2, 1/3/2007) తీసుకోవడం జరిగింది. ఫేస్ - 1 కింద కర్నూల్ జిల్లా శ్రీశైలం నుండి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు మొత్తం మూడు రిజర్వాయర్ లతో (క్రిష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి) మెయిన్ కెనాల్ తో పాటు డిస్ట్రిబ్యూటరీ లు కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో మొత్తం 14టిఎంసిలను కృష్ణ నది నుండి తీసుకుంటారు. దీనిద్వారా 1,98,000 ఎకరాల ఆయకట్టు, 10లక్షల మందికి త్రాగునీరు. దేనిలో మొత్...

YSR Saviour Of Hinduism

Dr.YS Rajasekhar Reddy as a Chief Minister of Andhra Pradesh has done many things for the development of Hindu temples and Hindu pilgrim centers allover the state. Major developmental activities and decisions are as follows  In 2005 he ordered through Endowments department (GO:338, 26-September 2005) which states that the temple in Tirumala, offices, function halls, Residential buildings for pilgrims, Residential homes for the local people are collectively declared as a township and this is most sacred place for people of this nation. In such a place TTD and State government will not allow any political activities and public meetings which will disturb the pilgrims and devotees. After releasing this GO few political parties and organizations without understanding the motive of that GO, protested that Government is limiting Tirumala area. Still people are doing false allegations based on that GO for getting some political benefits which is a false news. Don't believe that fa...

చంద్రబాబు పారదర్శక పాలన లో చీకటి జీవోలు !!

2014 జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1132 రహస్య జీవోలను విడుదల చేసింది. అదికూడా సాధారణ పరిపాలన, హోమ్, రెవిన్యూ, ఆర్ధిక విభాగ జీవోలు సింహభాగం రహస్యమే !!  ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే పర్యటనల  పేరిట కూడా రహస్య జీవో లు విడుదల చేసారు ?? ఆ పర్యటన లు ఎవరు ఎక్కడికి ఎప్పుడు చేసారో ఎందుకు చేసారో ప్రజలకు తెలియదు. ఇలాంటి రహస్య పర్యటన లకు ప్రజా సొమ్ము ఉపయోగించడం ఎంతవరకు సబబు ?? పర్యటన లకు సంబందించిన రహస్య జీవో లు ఏంటో కింద ఫోటో లో చూడొచ్చు !!  నిద్దర లేస్తే మాది పారదర్శక పరిపాలన, నీతివంతమైన పరిపాలన అని డప్పు కొట్టుకునే ప్రభుత్వ పెద్దలు వేల సంఖ్య లో రహస్య జీవో లు ఎందుకు, ఎవరి మెప్పు కోసం విడుదల చేసారో ప్రజలకు చెప్పాలి.  హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పెరోల్ కి సంభందించిన జీవో లు కూడా ఉన్నాయి, ఎవర్ని పెరోల్ పైన పంపించారు ? ఎన్ని రోజులు పంపించారు ?? ఏ కారణాల చేత పంపించారు ?? ఇవేమి సామాన్యులకు తెలియకూడదు అంటే ప్రభుత్వం ఎదో రహస్య అజెండా తోనే ఈ రహస్య జీవోలు విడుదల చేసిందా??  ఆర్ధిక విభాగం లో రహస్య జీవోలతో ప్రజా సొమ్ము ఏమైనా పక్కదారి పట్టిస్తున్నారా ?? ఒకవేళ అద...

వైయస్సార్ తిరుమల కు ఏం చేసారు

"వై.యస్.ఆర్" తిరుమల ఏడు కొండలు ని రెండు కొండలు చెద్దాం అనుకున్నారా ? ఇందులొ నిజం ఎంటి.. ?? 2005 లొ తిరుమల అనే గ్రామం లొ పంచాయతి ఎన్నికలు జరగాలి అని ఒక అనామకుడు హైకొర్టు ని ఆశ్రయించాడు తిరుమల లొ రాజకీయము తగదు అనే ఉద్దేశం తొ 2005 న పంచాయితి రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రి అయిన జే.సి దివాకర్ రెడ్డి గారి ఆద్వర్యం లొ ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక జి.ఒ విడుదల చెసింది (జి.ఒ నెంబర్ 338) ఆ జీవొ లొ తిరుమలలొ 27.5 చదరపు కిలొ మిటర్లలొ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి , కార్యాలయాలు , ఫంక్షన్ హాళ్ళు, యాత్రికుల ప్రయొజనాలకొసం ఏర్పర్చిన గ్రుహాలు , మరియు చుట్టుపక్కన ఉన్న ఇళ్ళు అన్ని కలిపి ఒక టౌన్ షిప్ , ఒక పవిత్ర స్థలం ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు , మీటింగులు జరగటానికి వీలు లేదు అని చెబుతు జి.ఒ ని విడుదల చేశారు.. దీనికి ఆదారం గతం లొ 1975 డిసెంబర్ 2 న విడుదల చెసిన జి.ఒ 1605 ని ఉదహరిస్తు అందులొ ఉనట్టే చెప్పారు మిగత స్థలం అంత అడివి కాబట్టి అది కెంద్ర చెతులొ ఉంటది కాబట్టి ( ఈ జి.ఒ ని విడుదల చెసినప్పుడు 1975 జి.ఒ లొ లాగానే ఉదహరించారు ) ఈ జి.ఒ విడుదల చెసింది అప్పటి పంచాయతి రాజ్ ప్రిన్సిపల్ సె...

వై.యస్.ఆర్ హయం లో చిన్న నగరాల ఐటీ అభివృద్ధి

ఐటీ పితామహున్ని అని చెప్పుకు తిరుగుతున్న చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ లో ద్వితీయ శ్రేణి నగరాలలో ఐటీ సేవలను విస్తృతం చేసి తద్వారా ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఖర్చులు తగ్గించి, ఆ నగరాలను కూడా అభివృద్ధి చేయాలనే తలంపుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు విజయవాడ , విశాఖపట్టణం లో ఐటీ/ఐటీఈఎస్ సెజ్ లను తెస్తే అప్పట్లో గగ్గోలు పెట్టిన మీరు ఈరోజు ఎం చేస్తున్నారు ?? రాజశేఖర రెడ్డి గారి హయం లో ప్రారంభం అయ్యి నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలను చూపి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానిస్తే మంచిదే, కానీ ఆ భవనాలను మీరు ఈ మూడేళ్ళలో కట్టినట్టు కలరింగ్ ఇవ్వడం బాగాలేదు. ఎవ్వరికి తెలియదులే, నేను తప్ప అందరు అజ్ఞానులు అనుకుంటున్నారా ?? మీరు కట్టినట్టు కలరింగ్ ఇచ్చుకునే సైబర్ టవర్ ముందు మేధా ఐటీ సెజ్ భవనాలను హోర్డింగ్ లో పెట్టి ఆంధ్రప్రదేశ్ కు ఐటీ ని తెచ్చానని చెప్పుకోదలుచుకున్నారా ?? విజయవాడ లో గన్నవరం దగ్గర మేధా ఐటీ సెజ్, విశాఖపట్టణం లో ఐటీ/ఐటీఈఎస్ సెజ్ లు కట్టి, విశాఖపట్టణం నుండి కార్యకలాపాలను సైతం ప్రారంభం అయ్యాయి రాష్ట్రము విడిపోకముందే. విశాఖపట్టణం లో విప్రో, టెక్ మహేంద్ర, టిసిఎస్ వంటి క...

సచ్చీలుడు ఎవరు ? మీరే చెప్పండి !!

తండ్రి అదికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డాడని అబూత కల్పనలతో ఎల్లో మీడియా నానాయాగీ చేసింది.... ఇంకా చేస్తునే ఉంది....!!!  సోనియాని ఎదిరించి..... జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి..... కొత్త పార్టీని స్దాపించినతర్వాత..... అప్పటి కాంగ్రెస్ మంత్రి శంకర్రావుగారు జగన్ అస్దులపై విచారణ జరపాలని లేఖరాసారు..... కొంత కాలానికి సోనియా కేసు వెయ్యాలని చెబితేనే నేను లేఖరాసాను నాకేమీ తెలియదని శంకర్రావుగారే స్వయంగా చెప్పడం జరిగింది ..... జగన్ కాంగ్రెస్ లో ఉంటే మంత్రినీ,ఆ తరువాత ముఖ్యమంత్రిని చేసేవాల్లమని కాంగ్రెస్ కు చెందిన పెద్దలే చెప్పడం జరిగింది.....కేవలం సోనియాని ఎదిరించినందుకే జగన్ని అరెస్ట్ చేసి వేదించారనడానికింతకంటే సాక్ష్యం కావాలా...... ?? అప్పటికి కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ప్రజలు విసుగెత్తి ఉన్నారు... నెమ్మదిగా జగన్ యాత్రల పేరుతో ప్రజలలో తిరుగుతూ ప్రజల సమస్యలను బేరీజు వేస్తూ దూసుకుపోతున్నాడు.... ఇంక కాంగ్రెస్ పోతే వచ్చేది మా గవర్నమెంటే అనే ధీమాతో ఉన్న టీడీపి పార్టీ కి జగన్ ఏకు మేకెయ్యే సూచనలు కనిపించాయి... వెంటనే టీడీపీ పెద్దలంతా కలిసి రంగంలోకి దిగి... ఒక పధకం ప్రకారం శ...

ఇంత దిగజారి మాట్లాడాలా బాబు

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమం లో తెలుగుదేశం కార్యకర్తలను వేదికపైకి పిలిచి ఇలా ఓట్లు అడుక్కోవడం ఏంటి ?? అసలు అధికారిక కార్యక్రమం లో ఇలా మాట్లాడడం చూస్తుంటే ఎంత దిగజారి రాజకీయం చేస్తున్నారో అర్థం అవుతోంది !!  ఇలా  మాట్లాడడం కేవలం ఇలాంటి జిత్తులమారి తెలివితేటలు ఉన్న, నయవంచక నాయకుని లాగా ఉన్నోడే మాట్లాడగలడు. కులం, మతం తో రాజకీయం చేయడానికి నీ  అంత అనుభవం ఉన్నోడికి సిగ్గుండాలి !!  అసలు నీ రాజకీయ జీవితమే ఒక చీకటి కోణం.. ఆ చీకటి కోణం తప్పకుండా వస్తది బయటకి !!  Corruption King of Andhrapradesh