Skip to main content

చంద్రబాబు పారదర్శక పాలన లో చీకటి జీవోలు !!

2014 జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1132 రహస్య జీవోలను విడుదల చేసింది. అదికూడా సాధారణ పరిపాలన, హోమ్, రెవిన్యూ, ఆర్ధిక విభాగ జీవోలు సింహభాగం రహస్యమే !! 

ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే పర్యటనల  పేరిట కూడా రహస్య జీవో లు విడుదల చేసారు ?? ఆ పర్యటన లు ఎవరు ఎక్కడికి ఎప్పుడు చేసారో ఎందుకు చేసారో ప్రజలకు తెలియదు. ఇలాంటి రహస్య పర్యటన లకు ప్రజా సొమ్ము ఉపయోగించడం ఎంతవరకు సబబు ?? పర్యటన లకు సంబందించిన రహస్య జీవో లు ఏంటో కింద ఫోటో లో చూడొచ్చు !! 

నిద్దర లేస్తే మాది పారదర్శక పరిపాలన, నీతివంతమైన పరిపాలన అని డప్పు కొట్టుకునే ప్రభుత్వ పెద్దలు వేల సంఖ్య లో రహస్య జీవో లు ఎందుకు, ఎవరి మెప్పు కోసం విడుదల చేసారో ప్రజలకు చెప్పాలి. 

హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పెరోల్ కి సంభందించిన జీవో లు కూడా ఉన్నాయి, ఎవర్ని పెరోల్ పైన పంపించారు ? ఎన్ని రోజులు పంపించారు ?? ఏ కారణాల చేత పంపించారు ?? ఇవేమి సామాన్యులకు తెలియకూడదు అంటే ప్రభుత్వం ఎదో రహస్య అజెండా తోనే ఈ రహస్య జీవోలు విడుదల చేసిందా?? 

ఆర్ధిక విభాగం లో రహస్య జీవోలతో ప్రజా సొమ్ము ఏమైనా పక్కదారి పట్టిస్తున్నారా ?? ఒకవేళ అదే నిజమైతే పరిపాలన లో పారదర్శకత ఎక్కడ ?? ఈ చీకటి జీవోల ద్వారా ఎన్ని కోట్ల ప్రజా సొమ్ము పక్కదారి పట్టింతుందో ఊహకందని లెక్క !! 

ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక website http://goir.ap.gov.in/ నుండి సేకరించినవే, ఎవరికైనా అనుమానం ఉంటె పై లింక్ లో పరిశీలించొచ్చు !! 

నిజంగానే ఇవి రాష్ట్ర భద్రత కు సంబంధిన జీవో లు అందుకే రహస్యం అంటే అందరు ఒప్పుకోవాల్సిందే, కానీ రహస్యం పేరిట అనివీతి కార్యక్రమాలు ఏవైనా ఉంటె అవి ప్రజలకు తెలియాలి కదా !!  




Comments

Popular posts from this blog

వైయస్సార్ తిరుమల కు ఏం చేసారు

"వై.యస్.ఆర్" తిరుమల ఏడు కొండలు ని రెండు కొండలు చెద్దాం అనుకున్నారా ? ఇందులొ నిజం ఎంటి.. ?? 2005 లొ తిరుమల అనే గ్రామం లొ పంచాయతి ఎన్నికలు జరగాలి అని ఒక అనామకుడు హైకొర్టు ని ఆశ్రయించాడు తిరుమల లొ రాజకీయము తగదు అనే ఉద్దేశం తొ 2005 న పంచాయితి రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రి అయిన జే.సి దివాకర్ రెడ్డి గారి ఆద్వర్యం లొ ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక జి.ఒ విడుదల చెసింది (జి.ఒ నెంబర్ 338) ఆ జీవొ లొ తిరుమలలొ 27.5 చదరపు కిలొ మిటర్లలొ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి , కార్యాలయాలు , ఫంక్షన్ హాళ్ళు, యాత్రికుల ప్రయొజనాలకొసం ఏర్పర్చిన గ్రుహాలు , మరియు చుట్టుపక్కన ఉన్న ఇళ్ళు అన్ని కలిపి ఒక టౌన్ షిప్ , ఒక పవిత్ర స్థలం ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు , మీటింగులు జరగటానికి వీలు లేదు అని చెబుతు జి.ఒ ని విడుదల చేశారు.. దీనికి ఆదారం గతం లొ 1975 డిసెంబర్ 2 న విడుదల చెసిన జి.ఒ 1605 ని ఉదహరిస్తు అందులొ ఉనట్టే చెప్పారు మిగత స్థలం అంత అడివి కాబట్టి అది కెంద్ర చెతులొ ఉంటది కాబట్టి ( ఈ జి.ఒ ని విడుదల చెసినప్పుడు 1975 జి.ఒ లొ లాగానే ఉదహరించారు ) ఈ జి.ఒ విడుదల చెసింది అప్పటి పంచాయతి రాజ్ ప్రిన్సిపల్ సె...

YSR Saviour Of Hinduism

Dr.YS Rajasekhar Reddy as a Chief Minister of Andhra Pradesh has done many things for the development of Hindu temples and Hindu pilgrim centers allover the state. Major developmental activities and decisions are as follows  In 2005 he ordered through Endowments department (GO:338, 26-September 2005) which states that the temple in Tirumala, offices, function halls, Residential buildings for pilgrims, Residential homes for the local people are collectively declared as a township and this is most sacred place for people of this nation. In such a place TTD and State government will not allow any political activities and public meetings which will disturb the pilgrims and devotees. After releasing this GO few political parties and organizations without understanding the motive of that GO, protested that Government is limiting Tirumala area. Still people are doing false allegations based on that GO for getting some political benefits which is a false news. Don't believe that fa...