Skip to main content

Posts

Showing posts from April, 2017

వై.యస్.ఆర్ హయం లో చిన్న నగరాల ఐటీ అభివృద్ధి

ఐటీ పితామహున్ని అని చెప్పుకు తిరుగుతున్న చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ లో ద్వితీయ శ్రేణి నగరాలలో ఐటీ సేవలను విస్తృతం చేసి తద్వారా ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఖర్చులు తగ్గించి, ఆ నగరాలను కూడా అభివృద్ధి చేయాలనే తలంపుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు విజయవాడ , విశాఖపట్టణం లో ఐటీ/ఐటీఈఎస్ సెజ్ లను తెస్తే అప్పట్లో గగ్గోలు పెట్టిన మీరు ఈరోజు ఎం చేస్తున్నారు ?? రాజశేఖర రెడ్డి గారి హయం లో ప్రారంభం అయ్యి నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలను చూపి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానిస్తే మంచిదే, కానీ ఆ భవనాలను మీరు ఈ మూడేళ్ళలో కట్టినట్టు కలరింగ్ ఇవ్వడం బాగాలేదు. ఎవ్వరికి తెలియదులే, నేను తప్ప అందరు అజ్ఞానులు అనుకుంటున్నారా ?? మీరు కట్టినట్టు కలరింగ్ ఇచ్చుకునే సైబర్ టవర్ ముందు మేధా ఐటీ సెజ్ భవనాలను హోర్డింగ్ లో పెట్టి ఆంధ్రప్రదేశ్ కు ఐటీ ని తెచ్చానని చెప్పుకోదలుచుకున్నారా ?? విజయవాడ లో గన్నవరం దగ్గర మేధా ఐటీ సెజ్, విశాఖపట్టణం లో ఐటీ/ఐటీఈఎస్ సెజ్ లు కట్టి, విశాఖపట్టణం నుండి కార్యకలాపాలను సైతం ప్రారంభం అయ్యాయి రాష్ట్రము విడిపోకముందే. విశాఖపట్టణం లో విప్రో, టెక్ మహేంద్ర, టిసిఎస్ వంటి క...

సచ్చీలుడు ఎవరు ? మీరే చెప్పండి !!

తండ్రి అదికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డాడని అబూత కల్పనలతో ఎల్లో మీడియా నానాయాగీ చేసింది.... ఇంకా చేస్తునే ఉంది....!!!  సోనియాని ఎదిరించి..... జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి..... కొత్త పార్టీని స్దాపించినతర్వాత..... అప్పటి కాంగ్రెస్ మంత్రి శంకర్రావుగారు జగన్ అస్దులపై విచారణ జరపాలని లేఖరాసారు..... కొంత కాలానికి సోనియా కేసు వెయ్యాలని చెబితేనే నేను లేఖరాసాను నాకేమీ తెలియదని శంకర్రావుగారే స్వయంగా చెప్పడం జరిగింది ..... జగన్ కాంగ్రెస్ లో ఉంటే మంత్రినీ,ఆ తరువాత ముఖ్యమంత్రిని చేసేవాల్లమని కాంగ్రెస్ కు చెందిన పెద్దలే చెప్పడం జరిగింది.....కేవలం సోనియాని ఎదిరించినందుకే జగన్ని అరెస్ట్ చేసి వేదించారనడానికింతకంటే సాక్ష్యం కావాలా...... ?? అప్పటికి కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ప్రజలు విసుగెత్తి ఉన్నారు... నెమ్మదిగా జగన్ యాత్రల పేరుతో ప్రజలలో తిరుగుతూ ప్రజల సమస్యలను బేరీజు వేస్తూ దూసుకుపోతున్నాడు.... ఇంక కాంగ్రెస్ పోతే వచ్చేది మా గవర్నమెంటే అనే ధీమాతో ఉన్న టీడీపి పార్టీ కి జగన్ ఏకు మేకెయ్యే సూచనలు కనిపించాయి... వెంటనే టీడీపీ పెద్దలంతా కలిసి రంగంలోకి దిగి... ఒక పధకం ప్రకారం శ...

ఇంత దిగజారి మాట్లాడాలా బాబు

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమం లో తెలుగుదేశం కార్యకర్తలను వేదికపైకి పిలిచి ఇలా ఓట్లు అడుక్కోవడం ఏంటి ?? అసలు అధికారిక కార్యక్రమం లో ఇలా మాట్లాడడం చూస్తుంటే ఎంత దిగజారి రాజకీయం చేస్తున్నారో అర్థం అవుతోంది !!  ఇలా  మాట్లాడడం కేవలం ఇలాంటి జిత్తులమారి తెలివితేటలు ఉన్న, నయవంచక నాయకుని లాగా ఉన్నోడే మాట్లాడగలడు. కులం, మతం తో రాజకీయం చేయడానికి నీ  అంత అనుభవం ఉన్నోడికి సిగ్గుండాలి !!  అసలు నీ రాజకీయ జీవితమే ఒక చీకటి కోణం.. ఆ చీకటి కోణం తప్పకుండా వస్తది బయటకి !!  Corruption King of Andhrapradesh