తెలుగుదేశం వాళ్ళు వైయస్సాఆర్ పైన ఎన్ని ఆరోపణలు చేసినా ఆధారాలతో వాళ్ళు చెప్పేది తప్పు అని నిరూపిస్తున్నారు అని ఇంకో కొత్త ఆరోపణకు తెర లేపారు. అది ఏమిటంటే తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం కి హిందువు కాని వీణ నోబెల్ దాస్ అనే ఆవిడని ఉపకులపతిగా నియమించి వైయస్సాఆర్ హిందూ వ్యతిరేక కార్యక్రమం చేసాడు అని. సరే అసలీ వీణ నోబెల్ దాస్ పద్మావతి యూనివర్సిటీ లో ఎప్పుడు జేరింది అధ్యాపకురాలిగా అనే నిజాలు కింద చూడండి. విణా దాస్ అనే ఆమే అసల ఆ పద్మావతి యునివర్సిటి లొలొ వచ్చింది వై.యస్ హయాము లొ కాదు , ఆమే 1998 అంతే చంద్రబాబు హయాము లొనే ఆ యునివర్సిటి లొ ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఇంక రామ బ్రహ్మం అనే ఆ యునివర్సిటి రిజిస్టరర్ పొస్టుకి రిజైన్ చెసి వెళ్ళిపొతే ఆమే ని 16-11-1998 ( బాబు హయాము లొనే ) ఇంచార్జ్ రిజిస్టరర్ గా నియమించారు. తరువాత మీటింగ్ పెట్టుకుని 23-3-1999 న పరిమినెంట్ రిజిస్టరర్ గా నియామించారు - పైగా బాబు హయాము లొనే 20-2-1999 న ఆమేకి అక్కడ క్వార్టర్స్ కూడా ఇచ్చారు. తరువాత అమెని వైస్ చాన్సిలర్ ని అనుభవం ప్రాతిపధికన చేశారు, ఆ అధికారం తొ ఆమే చెసి ఆరచకాలు వెలుగులొకి వచ్చి ప్రభుత్వం దృష్టిక...
ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో నిజమైన నాయకత్వ లక్షణాలు, ప్రజలకు సేవ చేసే గుణం, ఎప్పుడూ ప్రజల్లో ఉండే నాయకుడు వెంట నడవండి, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి కి సహకరించండి !! ఆ నాయకుడే శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు !! రాష్ట్ర భవిష్యత్తు ఆయనే !!